Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వెబ్ సైట్ ద్వారా..?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:16 IST)
ఏప్రిల్, మే, జూన్ నెలకుగాను ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది టీటీడీ. ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదశ పాదపద్మారాధన, నిజపాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్దతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. 
 
ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవకు సంబంధించిన టిక్కెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే, ప్రత్యేక రోజుల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 
 
ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రజుల పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేస్తారు. టిక్కెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత తితిదే వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. 
 
అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తుంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లో సేవల చార్జీలకు సంబంధించిన రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments