Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది: జేపీ నడ్డా

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:43 IST)
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ఆయన నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు.
 
ఏపీలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉంది.
 
ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది. లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయి. సీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది.’’ అని జేపీ నడ్డా అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments