Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది: జేపీ నడ్డా

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:43 IST)
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ఆయన నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు.
 
ఏపీలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉంది.
 
ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది. లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయి. సీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది.’’ అని జేపీ నడ్డా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments