శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ గార్డులకు జీతం లేదు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (16:51 IST)
చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదంటూ ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డులు నిరసన తెలియజేసారు. 
 
అనంతరం ఆలయసెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ తాము ప్రైవేటు సంస్థనుంచి 150 మంది సెక్యూరిటీ గార్డులుగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నామని దాదాపుగా  నాలుగునెలల నుంచి జీతబత్యాలు ఇవ్వకపోవడంతో 
మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
తమ జీతాలను ఇవ్వమంటూ అటు తమ సంస్థ ఉన్నత ఉద్యోగుల కోరిన ఇటు ఆలయ అధికారాలను కోరిన మొండిచేయి చూపిస్తున్నారని దీంతో పండుగ దినాన కూడా పస్తుఉండవలసి  పరిస్థితి తమకు ఏర్పడిందని అంటూ ఆలయం వద్ద నిరసన తెలియజేస్తూ సెక్యూరిటీ గార్డులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments