Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి భక్తుల దాహార్తిని తీరుస్తా, ఏం భయపడకండి, కేంద్రమంత్రి హామీ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (16:28 IST)
తిరుమలలో నీటి ఎద్దడి కనిపిస్తోంది. నీటి ప్రాజెక్టులు ఉన్నా సరిపడా నీరు మాత్రం లేదు. అయితే ఈరోజు తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ టిటిడికి హామీ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. 
 
భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం తిరుమల. రోజుకు వేల సంఖ్యలో శ్రీవారి దర్సనార్థం భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది. అది నాకు బాగా తెలుసు. 
 
నీటి ఎద్దడిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్యాణి డ్యాం నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న బాలాజీ రిజర్వాయర్‌కు సహకరారం అందించాలని టిటిడి ప్రతిపాదించింది. కేంద్రం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వారి అభ్యర్థనను పంపాలని కోరాం. 
 
ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ తాగునీటిని ఇవ్వాలని ప్రధానమంత్రి సంకల్పించారు. అదే స్కీమ్‌లో తిరుమలలో నెలకొన్న నీటి సమస్యను చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments