Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:13 IST)
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణ తేదీల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు.

సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, 28, 29, 30 తేదీల్లో ఎపి పిఇసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2న లాసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments