Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:13 IST)
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణ తేదీల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు.

సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, 28, 29, 30 తేదీల్లో ఎపి పిఇసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2న లాసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments