Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 97 మంది మృతి

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:06 IST)
ఏపీలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి.

24 గంటల్లో అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగగా ఇప్పటి వరకు 2,73,085 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,475కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,58,485 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఎపిలో 89,907 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ రోజు బందరు డివిజన్ పరిధిలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆర్డీఓ ఖాజావలి ప్రకటించారు. బందరు పట్టణ పరిధిలో 31, మండల పరిధిలో 4,  కేసు నమోదయినట్లు, డివిజను పరిధిలో 20 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న ప్రకటించిన కేసులలో  5 కేసులు ఇచ్చిన అడ్రెసు లో నివసించని కారణంగా ఆకేసును లెక్కలోనుంచి తీసినట్లు తెలిపారు. దీనితో డివిజను మొత్తంలో 1140 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్డీఓ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments