Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:33 IST)
మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 31,516 వార్డు మెంబర్‌ స్థానాల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయాన్నారు.

మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమని వెల్లడించారు. 26,851 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1,289 మంది స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,246 మంది స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,025 మంది మైక్రో అబ్వర్వర్స్ నియమించినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామన్నారు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments