Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:33 IST)
మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 31,516 వార్డు మెంబర్‌ స్థానాల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయాన్నారు.

మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమని వెల్లడించారు. 26,851 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1,289 మంది స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,246 మంది స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,025 మంది మైక్రో అబ్వర్వర్స్ నియమించినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామన్నారు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments