Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ లో ఆ మాజీ మంత్రి బిజీ.. ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:11 IST)
రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన మాజీ మంత్రి ఎన. రఘువీరారెడ్డి స్వగ్రామంలో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ  క్రమంలో తాజాగా ఆయన గురువారం యువకులతో కలసి క్రికెట్‌ ఆడారు.

అనంతపురం జిల్లా నీలకంఠాపురం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే క్రికెట్‌ ఆటను రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ క్రికెట్‌లో రఘువీరారెడ్డి బ్యాటింగ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంగులవాయిపాళ్యం, గోవిందాపురం సర్పంచులు కళావతి, అనితా లక్ష్మీ, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన నరసింహమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments