Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ లో ఆ మాజీ మంత్రి బిజీ.. ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:11 IST)
రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన మాజీ మంత్రి ఎన. రఘువీరారెడ్డి స్వగ్రామంలో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ  క్రమంలో తాజాగా ఆయన గురువారం యువకులతో కలసి క్రికెట్‌ ఆడారు.

అనంతపురం జిల్లా నీలకంఠాపురం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే క్రికెట్‌ ఆటను రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ క్రికెట్‌లో రఘువీరారెడ్డి బ్యాటింగ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంగులవాయిపాళ్యం, గోవిందాపురం సర్పంచులు కళావతి, అనితా లక్ష్మీ, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన నరసింహమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments