Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం మూడు రాత్రులు ముగిశాక పత్తాలేకుండా పారిపోయిన వరుడు..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:07 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ శోభనం మూడు రాత్రులు ముగిసిన తర్వాత పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోటే తాలూకాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన అనూజా అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments