Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం మూడు రాత్రులు ముగిశాక పత్తాలేకుండా పారిపోయిన వరుడు..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:07 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ శోభనం మూడు రాత్రులు ముగిసిన తర్వాత పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోటే తాలూకాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన అనూజా అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments