Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దూరిన దొంగ, కరోనా పేషెంట్ గట్టిగా దగ్గడంతో?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)
ఆ ఇంట్లో అందరికీ కరోనా సోకింది. చికిత్స చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోని ఒక గదిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులలోకి వెళ్ళడం లేదు. ఇదే అదునుగా భావించాడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళాడు. కానీ కుటుంబ సభ్యులు గట్టిగా దక్కడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, రాజీవ్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. కరోనా సోకడంతో ఇంట్లోని నలుగురు సభ్యులు ఒక గదిలోనే ఉంటున్నారు. భోజనం మొత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఇస్తున్నారు. 
 
అయితే గత 10 రోజుల నుంచి ఒకే గదిలో ఉంటున్నారని తెలుసుకున్న ఒక దొంగ నేరుగా నిన్న రాత్రి ఇంటిలోకి ప్రవేశించాడు. నగలు, నగదు ఉన్న బీరువాను తెరిచి 15 సవర్ల బంగారం, లక్షా యాభై వేల రూపాయల నగదు తీసుకున్నాడు. 
 
అయితే కరోనా సోకిన కుటుంబ సభ్యులు గట్టిగా తుమ్మడంతో దొంగిలించిన సొమ్మును వదిలేసి పారిపోయాడు దొంగ. ఈ మొత్తం వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments