Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దూరిన దొంగ, కరోనా పేషెంట్ గట్టిగా దగ్గడంతో?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)
ఆ ఇంట్లో అందరికీ కరోనా సోకింది. చికిత్స చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోని ఒక గదిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులలోకి వెళ్ళడం లేదు. ఇదే అదునుగా భావించాడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళాడు. కానీ కుటుంబ సభ్యులు గట్టిగా దక్కడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, రాజీవ్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. కరోనా సోకడంతో ఇంట్లోని నలుగురు సభ్యులు ఒక గదిలోనే ఉంటున్నారు. భోజనం మొత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఇస్తున్నారు. 
 
అయితే గత 10 రోజుల నుంచి ఒకే గదిలో ఉంటున్నారని తెలుసుకున్న ఒక దొంగ నేరుగా నిన్న రాత్రి ఇంటిలోకి ప్రవేశించాడు. నగలు, నగదు ఉన్న బీరువాను తెరిచి 15 సవర్ల బంగారం, లక్షా యాభై వేల రూపాయల నగదు తీసుకున్నాడు. 
 
అయితే కరోనా సోకిన కుటుంబ సభ్యులు గట్టిగా తుమ్మడంతో దొంగిలించిన సొమ్మును వదిలేసి పారిపోయాడు దొంగ. ఈ మొత్తం వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments