Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో స్కూల్స్ - కాలేజీలకు సెలవులు ప్రకటించిన మంత్రి సబితా

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సెలవులు ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఈ సెలవులు వెల్లడించారు. 
 
మొత్తం 213 పని దినాలతో కొత్త విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఇందులో 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 
 
అదేసమయంలో అక్టోబరు 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. మిషనరీ స్కూల్స్‌లు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులను వెల్లడించారు. 
 
ఇకపోతే సంక్రాంతి సెలవులుగా జనవరి 11 నుంచి 16 వరకు, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ వరకు ఉంటాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments