Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక (14)పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు యువకుడు. అనంతరం వెంటనే మరో ఇద్దరు యువకులకు సమాచారం ఇచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments