Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీచకుడి అవతారం ఎత్తిన టీచర్.. సస్పెండ్.. డిప్యూటేషన్‌పై వచ్చినా?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (17:53 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కీచకుడి అవతారం ఎత్తాడు. రెండు సార్లు సస్పెండ్ అయి డిప్యూటేషన్‌పై వచ్చినా.. అతనిలో మార్పు రాలేదు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట బలుసుపాడు జడ్పీ హైస్కూల్‌లో రాము అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక భరించలేక స్టూడెంట్స్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. అయితే గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించి రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు.
 
అయినా అతనిలో మార్పు రాలేదు. మరోసారి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మూడోసారి సస్పెండ్ అయ్యాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ టీచర్‌పై మండిపడుతున్నారు. అతనిని సస్పెండ్ చేయడం కాదు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments