Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:28 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం వైసిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రెండు, మూడు నెలల నుంచీ ఆయన పార్టీ మారతారనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన అన్న కుమారులు వైసిపిలో చేరారు.

వారం రోజుల క్రితం శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలకు ప్రభుత్వం పర్మిట్లు నిలిపివేసింది.

దీంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావుపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి బాలినేనితో భేటీ అయ్యారని సమాచారం. రాఘవరావును పార్టీలో చేర్చుకునే అంశమై ముఖ్యమంత్రి జగన్‌ నుంచి గ్రీన్‌సిగల్‌ వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments