Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నా, జీవిల్‌కు పిచ్చికుక్క కరిచిందా ?

తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:14 IST)
తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆంద్రప్రదేశ్‌లో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకరన్న సంగతి గ్రహించాలన్నారు.
 
రాఫెల్ కుంభకోణం పైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలిపాడంటూ వ్యాఖ్యలు చేశారు. 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రజలు విశ్వసించరని విమర్శించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments