Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది : ఓటర్లకు చంద్రన్న పిలుపు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (09:22 IST)
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓటర్లకు ఓ పిలుపునిచ్చారు. ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ గుర్తుచేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్లను పరిశీలిస్తే, 
 
* 2019 ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేయడం మన హక్కు, ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో చూడాలి. లేకపోతే ఫారం 6 ద్వారా వెంటనే చేర్పించుకోవాలి.
 
* ఓటు దొంగలు మీ ఓటు తొలగించకుండా కాపాడుకుంటూ, ఓటు వేసే ముందు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీతరంతో పాటు మీ బిడ్డల తరం, వారి బిడ్డల తరం వరకూ ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

పదేళ్ళ కెరీర్ లో మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments