తమిళనాడులో స్తంభించిన వైద్య సేవలు.. సమ్మెలో 15 వేల సర్కారీ వైద్యులు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:18 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్ర‌వారం నుంచి సుమారు 15 వేల మంది డాక్ట‌ర్లు స‌మ్మెలో పాల్గొన్నారు. అయితే, అత్యవసర, జనరల్ వార్డుల‌కు మాత్ర‌మే డాక్టర్లు అందుబాటులో ఉంటార‌ని ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల స‌మాఖ్య వెల్ల‌డించింది. 
 
ఔట్ పేషెంట్లు, ఇత‌ర ఇన్ పేషెంట్ వార్డుల‌కు సేవ‌లు ఉండ‌వ‌న్నారు. అయితే ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు సంబంధించిన మ‌రో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్ర‌మే స‌మ్మెలో పాల్గొన‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల త‌ర‌హాలో త‌మ‌కు కూడా జీతాలు ఇవ్వాల‌ని మ‌రో డిమాండ్ పెట్టారు. ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు పీజీలో 50 శాతం కోటా ఇవ్వాల‌న్నారు. డిమాండ్ల‌పై ప్ర‌భుత్వంతో డాక్ట‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపినా అవి సఫలం కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments