Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో స్తంభించిన వైద్య సేవలు.. సమ్మెలో 15 వేల సర్కారీ వైద్యులు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:18 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్ర‌వారం నుంచి సుమారు 15 వేల మంది డాక్ట‌ర్లు స‌మ్మెలో పాల్గొన్నారు. అయితే, అత్యవసర, జనరల్ వార్డుల‌కు మాత్ర‌మే డాక్టర్లు అందుబాటులో ఉంటార‌ని ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల స‌మాఖ్య వెల్ల‌డించింది. 
 
ఔట్ పేషెంట్లు, ఇత‌ర ఇన్ పేషెంట్ వార్డుల‌కు సేవ‌లు ఉండ‌వ‌న్నారు. అయితే ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు సంబంధించిన మ‌రో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్ర‌మే స‌మ్మెలో పాల్గొన‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల త‌ర‌హాలో త‌మ‌కు కూడా జీతాలు ఇవ్వాల‌ని మ‌రో డిమాండ్ పెట్టారు. ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు పీజీలో 50 శాతం కోటా ఇవ్వాల‌న్నారు. డిమాండ్ల‌పై ప్ర‌భుత్వంతో డాక్ట‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపినా అవి సఫలం కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments