Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 12 కోట్ల‌తో సూర్యాపేట వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం అభివృద్ధి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:43 IST)
సూర్యాపేట పట్టణంలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులకు అంకురార్పణ చుట్టనున్నారు. 12 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్.ఇ. మల్లికార్జున్ రెడ్డి అందుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేశారు. మంగళవారం తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, యాదాద్రి ఆలయ శిల్పి ఆనందసాయి, స్థపతి వల్లియనాగన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ యస్ ఇ మల్లికార్జున్ రెడ్డి లతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణు ఆలయ ప్రాంగణంలో పరిశీల‌న జ‌రిపారు.

భూమి పూజ నిమిత్తం ఈ నెల 23 న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి రాకను పురస్కరించుకుని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments