Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (16:52 IST)
సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది. సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామాల్లో న్యాయ కోర్టుల ఏర్పాటుపై ప్రమాణ పత్రం దాఖలు చేయనందుకుగానూ ఈ జరిమానా విధించింది. న్యాయకోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత అక్టోబరు 10న ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే.. ఎందుకు అలసత్వం అవుతోందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ఆగ్రహం వ్యక్తం చేసి రూ.లక్ష జరిమానా విధించింది. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. 
 
కాగా, అక్టోబరు 10న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 2019 డిసెంబరు 18లోగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు గ్రామ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు సమర్పించాలి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు సమర్పించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments