Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?

Webdunia
సోమవారం, 31 మే 2021 (19:47 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి లభించాలని.. కరోనా సమూలంగా నాశనం కావాలంటూ తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా 40 మంది వేదపండితులు  పారాయణాన్ని నిర్వహించారు.
 
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణాన్ని టిటిడి నిర్వహించింది.
 
వేదపండితులు శ్లోకం, హవనం నిర్వహించారు. అఖండ పారాయణం సంధర్భంగా  కళ్యాణోత్సవం, సహస్ర్తదీపాలంకరణ సేవను రద్దు చేశారు. గతంలో కూడా టిటిడి కరోనా నిర్మూలన కావాలంటూ  యాగాలను తిరుమలలో నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments