Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?

Webdunia
సోమవారం, 31 మే 2021 (19:47 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి లభించాలని.. కరోనా సమూలంగా నాశనం కావాలంటూ తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా 40 మంది వేదపండితులు  పారాయణాన్ని నిర్వహించారు.
 
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణాన్ని టిటిడి నిర్వహించింది.
 
వేదపండితులు శ్లోకం, హవనం నిర్వహించారు. అఖండ పారాయణం సంధర్భంగా  కళ్యాణోత్సవం, సహస్ర్తదీపాలంకరణ సేవను రద్దు చేశారు. గతంలో కూడా టిటిడి కరోనా నిర్మూలన కావాలంటూ  యాగాలను తిరుమలలో నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments