Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పాఠశాలల వివాదం: . అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా పర్లేదు..

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (19:19 IST)
విశాఖలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. జ్ఞానాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అమ్మ ఒడి డబ్బులు లేకపోయినా ఫర్వాలేదంటూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
 
ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన శాక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లీపురం, రైల్వే న్యూ కాలనీ, కొబ్బరి తోట, పూర్ణా మార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 
 
విద్యా సంవత్సరం మధ్యలో ఉండగానే ఇలా పాఠశాలను మూసివేయడం దారుణమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమైనా, కలెక్టరయినా ప్రజల గురించి ఆలోచించాలని.. ఉన్నట్టుండి ఇలా పాఠశాలను మూసివేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments