Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కులో ఏకాంతంగా ప్రేమికులు.. ప్రేమికుడు ఆ పనిచేస్తే.. వీడియో వైరల్.. ఎలా?

సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (17:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో లవర్స్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్నాయి. తన ప్రియురాలితో  సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ యువకుడు చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ పార్కుల వెంట తిరిగేవారు. ఓ రోజు వీరిద్దరూ సన్నిహితంగా వున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇటీవల కాలంలో ఆ యువకుడి ఫోన్‌‌ను స్నేహితుడు చూశాడు.
 
ఈ ఫోనులో తన లవర్‌తో ఆ యువకుడు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను గుర్తించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలను ఇతరులకు కూడా షేర్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments