Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (17:19 IST)
కర్ణాటక సంగీత పితామహుడు పురందర దాసు ఆరాధన మహోత్సవం ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుమలలోని కల్యాణ వేదికలో యువకళాకారులతో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక కచేరీ నిర్వహించనున్నారు. 
 
శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రంతో రచించిన ప్రధాన తొమ్మిది సంకీర్తనలను 300 మంది కళాకారులతో ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments