Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ కమిషనర్‌ వద్దకు శ్రీరెడ్డి.. హత్యా బెదిరింపులతో..

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (11:00 IST)
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వెండితెరకు వణుకు పుట్టించిన శ్రీరెడ్డి.. తాజాగా ఈ భామ హత్యా బెదిరింపులతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో ప్రత్యక్షమై కరాటే కళ్యాణి, డాన్య మాస్టర్ రాజేష్‌లపై ఫిర్యాదు చేసింది. 
 
వీళ్లిద్దరు.. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డిపై  కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాజేశ్ తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వీళ్లు శ్రీరెడ్డి తమ గురించి అనరాని మాటలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని కంప్లట్ చేసారు.
 
దీన్ని తెలంగాణ పోలీసులు చెన్నై క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కంప్లైంట్‌ను  ట్రాన్స్‌ఫర్ చేసారు. ఈ పరిస్థితుల్లో నటి శ్రీరెడ్డి.. కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments