Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ కమిషనర్‌ వద్దకు శ్రీరెడ్డి.. హత్యా బెదిరింపులతో..

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (11:00 IST)
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వెండితెరకు వణుకు పుట్టించిన శ్రీరెడ్డి.. తాజాగా ఈ భామ హత్యా బెదిరింపులతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో ప్రత్యక్షమై కరాటే కళ్యాణి, డాన్య మాస్టర్ రాజేష్‌లపై ఫిర్యాదు చేసింది. 
 
వీళ్లిద్దరు.. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డిపై  కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాజేశ్ తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వీళ్లు శ్రీరెడ్డి తమ గురించి అనరాని మాటలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని కంప్లట్ చేసారు.
 
దీన్ని తెలంగాణ పోలీసులు చెన్నై క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కంప్లైంట్‌ను  ట్రాన్స్‌ఫర్ చేసారు. ఈ పరిస్థితుల్లో నటి శ్రీరెడ్డి.. కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments