Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30 వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (08:58 IST)
కరోనా కష్టకాలంలో ప్రయాణికులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పిది. ఈ నెలాఖరు వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు.. కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి నడుపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, రైలు నంబరు 02449-02450 షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌‌కు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.
 
ట్రైన్ నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌‌కు చేరుకుంటుంది. 
 
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 13, 20, 27వ తేదీల్లో యశ్వంత్‌ పూర్‌‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కి హౌరాకు చేరుకుంటుంది.
 
రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్‌ను జూన్ 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments