Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారం కేసులో మైనర్ బాలుడు!

Webdunia
ఆదివారం, 1 మే 2022 (16:32 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషనులో శనివారం అర్థరాత్రి ఓ వలస కూలీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయకృష్ణ, నిఖిల్‌తో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ వెల్లడించారు. 
 
శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో స్టేషన్‌లో నిద్రపోతున్న ఈ దంపతులను నిద్రలేపిన కామాంధులు.. బాధితురాలి భర్తను టైమ్ అడిగారు. తన వద్ద వాచీ లేదని చెప్పడంతో అతనితో గొడవ పడ్డారు. అతన్ని కొట్టి అతనివద్ద ఉన్న రూ.750ను లాక్కున్నారు. పిమ్మట బాధితురాలిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అయితే, స్థానికుల సహకారంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు జాగిలం, ఇతర మార్గాల ద్వారా ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments