Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారం కేసులో మైనర్ బాలుడు!

Webdunia
ఆదివారం, 1 మే 2022 (16:32 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషనులో శనివారం అర్థరాత్రి ఓ వలస కూలీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయకృష్ణ, నిఖిల్‌తో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ వెల్లడించారు. 
 
శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో స్టేషన్‌లో నిద్రపోతున్న ఈ దంపతులను నిద్రలేపిన కామాంధులు.. బాధితురాలి భర్తను టైమ్ అడిగారు. తన వద్ద వాచీ లేదని చెప్పడంతో అతనితో గొడవ పడ్డారు. అతన్ని కొట్టి అతనివద్ద ఉన్న రూ.750ను లాక్కున్నారు. పిమ్మట బాధితురాలిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అయితే, స్థానికుల సహకారంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు జాగిలం, ఇతర మార్గాల ద్వారా ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments