Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు - 6 రైళ్లు పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (09:13 IST)
నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద వరద నీటికి కొట్టుకునిపోయిన రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. తాజాగా మరో ఆరు రైళ్లను పునరుద్ధరించారు.
 
వీటిలో తిరుపతి - హజరత్ నిజాముద్దీన్ (నంబరు 12707), చెన్నై సెంట్రల్ - ముంబై సెంట్రల్ (22160), ముంబై - చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్టీటీ (12164), ముంబై ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ 12463) రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే పేర్కొంది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరద నీటి ప్రవాహానికి అనేక రహదారులు, పలు ప్రాంతాల్లో రైలు కట్టలు ధ్వంసమయ్యాయి. వీటీకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments