పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు - 6 రైళ్లు పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (09:13 IST)
నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద వరద నీటికి కొట్టుకునిపోయిన రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. తాజాగా మరో ఆరు రైళ్లను పునరుద్ధరించారు.
 
వీటిలో తిరుపతి - హజరత్ నిజాముద్దీన్ (నంబరు 12707), చెన్నై సెంట్రల్ - ముంబై సెంట్రల్ (22160), ముంబై - చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్టీటీ (12164), ముంబై ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ 12463) రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే పేర్కొంది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరద నీటి ప్రవాహానికి అనేక రహదారులు, పలు ప్రాంతాల్లో రైలు కట్టలు ధ్వంసమయ్యాయి. వీటీకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments