Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకి మందు పంపిణీ ఆపేసి, పెద్దలకి ఆనందయ్య మందు బక్కెట్లతోనా?: సోమిరెడ్డి

Webdunia
గురువారం, 27 మే 2021 (12:33 IST)
పేదలకి మందు పంపిణీ ఆపేసి, పెద్దలకి బక్కెట్లతో పంపించడం న్యాయమా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  ప్రశ్నించారు.

బొనిగి ఆనందయ్య మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మందు తీసుకున్న 70వేల మందిలో ఏ ఒక్కరూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదన్నారు.

40ఏళ్లలో బొనిగి ఆనందయ్యపై ఒక్క ఫిర్యాదు లేదని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మందు తీసుకున్నారన్నారు.

పేదలకి సేవ చేస్తున్న బీసీ వర్గానికి చెందిన ఆనందయ్యని నిర్భంధించడం బాధాకరమని అన్నారు. అగ్రకులానికి చెందిన వాడైతే నిర్భంధించేవారా అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments