Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు పోర్టులకు ప్రత్యేక కార్పొరేషన్లు

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (05:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభించింది. మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.

ఈ ప్రత్యేక కార్పొరేషన్లలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్, మరో ఐదుగురు ఉన్నతాధికారులు ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్లు ఏపీ మేరిటైమ్ బోర్డు పర్యవేక్షణలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments