Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను చితకబాదిన భార్య..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:56 IST)
టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. అందుకు తోడుగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తనను కాదని.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం నెరపిన భర్తను ఓ మహిళ చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ అల్వాల్ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గోపాల్ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ భార్య ఎస్తర్ ఏంజెల్ తన బంధువులతో కలిసి వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదింది.
 
గోపాల్, ఎస్తర్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా గోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో అనుమానంతో భార్య ఆరా తీసింది. చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గోపాల్‌ను చితకబాదింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments