Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను చితకబాదిన భార్య..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:56 IST)
టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. అందుకు తోడుగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో తనను కాదని.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం నెరపిన భర్తను ఓ మహిళ చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ అల్వాల్ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గోపాల్ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ భార్య ఎస్తర్ ఏంజెల్ తన బంధువులతో కలిసి వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదింది.
 
గోపాల్, ఎస్తర్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా గోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో అనుమానంతో భార్య ఆరా తీసింది. చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గోపాల్‌ను చితకబాదింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments