Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌మ్యను హ‌త్య చేసిన శ‌శి కృష్ణ మీడియా ముందుకు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:46 IST)
బిటెక్ విద్యార్థిని ర‌మ్య‌తో ఆ ప్రేమోన్మాదికి ప‌రిచ‌యం కేవ‌లం 6 నెల‌లే. ఇస్టాలో పరిచ‌యం అయ్యాడు. ప్రేమ అని వెంట ప‌డ్డాడు. నిరాక‌ర‌ణ‌తో ఇలా హ‌త్యా ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని గుంటూరు అర్బ‌న్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.

గుంటూరు ర‌మ్య హ‌త్యోదంతాన్ని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ వివ‌రించారు. ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ, ప్రేమిస్తున్నానని వేధించాడు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు.

మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని గుంటూరు ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ హెచ్చ‌రించారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాల‌ని, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాల‌ని సూచించారు. దీనికి ర‌మ్య హ‌త్య ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. ర‌మ్య హ‌త్య కేసులో నిందితుడిని వెంట‌నే అరెస్ట్ చేసి, ఈ కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments