Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమతో పరువు పోతుందని.. ఆ ఇద్దరి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (16:05 IST)
పరువు కోసం హత్యలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. ఒకే గ్రామానికి చెందిన యువతీయువకులు ప్రేమించిన పాపానికి కొడుకు తండ్రితో పాటు అమ్మాయి తరపున ఆమె సోదరుడు ఆత్మహత్య పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి, ఝరాసంగం మండలం, మేదపల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. 
 
కానీ పెద్దలు కుమారుడి పెళ్లికి అంగీకరించలేదు. ఇంతలోనే అమ్మాయి తరపు బంధువులు కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. యువతి కూడా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పడంతో .. ఆమె సోదరుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కొడుకు ప్రేమ వ్యవహారంతో పరువు పోయిందని భావించిన తండ్రి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments