Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:10 IST)
వైశ్య భవన్ ద్వారా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైశ్య భవన్ ట్రస్టీ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు సూచించారు.
 
బుధవారం హనుమాన్ పేట నంబర్ వారి వీధి నందు నూతన వైశ్య భవన్ ట్రస్ట్  ను మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ప్రారంభించారు..
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అభివృద్ధికి భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలను ట్రస్టు ద్వారా తెలుసుకునేందుకు ట్రస్ట్ భవన్ దోహదపడుతుందన్నారు...
 
వైశ్య భవన్ ట్రస్టీల 16 మందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరి సహకారంతో ఆర్య వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో వైశ్య భవన్ ట్రస్టీలు చైర్మన్ పెనుగొండ సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ విద్యాధరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, చలవాది మల్లికార్జున రావు, దుర్గా వెంకట ప్రసాదరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు, వీర వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర గుప్త, లింగమల్ల శ్రీనివాసరావు, వాసుదేవరావు, గుడిపాటి పాపారావు, కృష్ణ కిషోర్, చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments