వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:10 IST)
వైశ్య భవన్ ద్వారా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైశ్య భవన్ ట్రస్టీ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు సూచించారు.
 
బుధవారం హనుమాన్ పేట నంబర్ వారి వీధి నందు నూతన వైశ్య భవన్ ట్రస్ట్  ను మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ప్రారంభించారు..
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అభివృద్ధికి భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలను ట్రస్టు ద్వారా తెలుసుకునేందుకు ట్రస్ట్ భవన్ దోహదపడుతుందన్నారు...
 
వైశ్య భవన్ ట్రస్టీల 16 మందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరి సహకారంతో ఆర్య వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో వైశ్య భవన్ ట్రస్టీలు చైర్మన్ పెనుగొండ సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ విద్యాధరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, చలవాది మల్లికార్జున రావు, దుర్గా వెంకట ప్రసాదరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు, వీర వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర గుప్త, లింగమల్ల శ్రీనివాసరావు, వాసుదేవరావు, గుడిపాటి పాపారావు, కృష్ణ కిషోర్, చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments