Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్... ఆర్.ఆర్.ఆర్. కోర్టు ధిక్కరణ పిటిషన్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:02 IST)
జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్ చేసింద‌ని, దీనిపై రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని నేడు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. 
 
జగన్ బెయిల్ పై తీర్పు న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉండగా, త‌న బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా ప్రచారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

దీనితో సాక్షి మీడియా ప్ర‌తినిధులు మురళి వినయ్ మహేశ్వరులు నేడు విచారణకు హాజర‌య్యారు. సాక్షి మీడియా కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments