Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మానిటైజేష‌న్ తో కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్యుత్ రంగం

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:52 IST)
కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్యుత్ రంగం వెళ్లిపోతోంద‌ని సీపిఎం నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలపై భారాలు మోప‌డమే కాకుండా, విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు క‌లుగుతోంద‌న్నారు. మోడీ మానిటైజేషన్ పాలసీతో ప్రభుత్వ ఆస్తులకు ఎసరు పెడుతున్నార‌ని, కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర సంస్కరణలను రాష్ట్ర‌ ప్రభుత్వం వ్యతిరేకించాల‌ని డిమాండు చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెంచిన విద్యుత్ భారాలు తగ్గించాల‌ని, విజ‌య‌వాడ విద్యుత్ సౌధ ఎదుట సీపీఎం నాయ‌కులు ధ‌ర్నా చేశారు. ఈ నెల 27న కేంద్ర విధానాలపై జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకాల‌ని డిమాండు చేశారు. విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు, ప్రజలపై భారాల కు నిరసనగా ఆందోళన, కరపత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు , కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఎం నేతలు డి. కాశీనాథ్, బి.నాగేశ్వరరావు,హరినారాయణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments