సేవా భారతి ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:44 IST)
ప్రకృతిని, పర్యావరణంను కాపాడాలి... అనే సదుద్దేశంతో సేవా భారతి విజయవాడలో మారుతినగర్ శాతవాహన కళాశాలలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేసింది. పాదచారులు, చిన్న చిన్న దుకాణదారులకు , స్థానికులకు మ‌ట్టి గ‌ణేష్ ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యురాలు పాలూరి సూర్య రత్నమణి పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ నగర ఇన్చార్జి పడాల శ్రీనివాస్   మాట్లాడుతూ, సేవా భారతి వారి సహకారంతో ప్రతి సంవత్సరం వినాయకుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ వల్ల కొంచెం ఆటంకం కలిగినా, మ‌ట్టి వినాయ‌కుల పంపిణీ మాత్రం ఆగలేదని తెలిపారు. అదే స్ఫూర్తి ని కొనసాగిస్తూ ప్రతీ సంవత్సరం పంపిణీ చేస్తూ, పర్యావరణం రక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీనివాస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కుచిబోట్ల కృష్ణ, కొండా సైదులు, రాజీవ్ ప్రతాప్, అప్పలనాయుడు, రజినీకాంత్, ధర్మవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments