Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:44 IST)
ప్రకృతిని, పర్యావరణంను కాపాడాలి... అనే సదుద్దేశంతో సేవా భారతి విజయవాడలో మారుతినగర్ శాతవాహన కళాశాలలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేసింది. పాదచారులు, చిన్న చిన్న దుకాణదారులకు , స్థానికులకు మ‌ట్టి గ‌ణేష్ ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యురాలు పాలూరి సూర్య రత్నమణి పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ నగర ఇన్చార్జి పడాల శ్రీనివాస్   మాట్లాడుతూ, సేవా భారతి వారి సహకారంతో ప్రతి సంవత్సరం వినాయకుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ వల్ల కొంచెం ఆటంకం కలిగినా, మ‌ట్టి వినాయ‌కుల పంపిణీ మాత్రం ఆగలేదని తెలిపారు. అదే స్ఫూర్తి ని కొనసాగిస్తూ ప్రతీ సంవత్సరం పంపిణీ చేస్తూ, పర్యావరణం రక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీనివాస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కుచిబోట్ల కృష్ణ, కొండా సైదులు, రాజీవ్ ప్రతాప్, అప్పలనాయుడు, రజినీకాంత్, ధర్మవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments