Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:44 IST)
ప్రకృతిని, పర్యావరణంను కాపాడాలి... అనే సదుద్దేశంతో సేవా భారతి విజయవాడలో మారుతినగర్ శాతవాహన కళాశాలలో వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేసింది. పాదచారులు, చిన్న చిన్న దుకాణదారులకు , స్థానికులకు మ‌ట్టి గ‌ణేష్ ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యురాలు పాలూరి సూర్య రత్నమణి పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ నగర ఇన్చార్జి పడాల శ్రీనివాస్   మాట్లాడుతూ, సేవా భారతి వారి సహకారంతో ప్రతి సంవత్సరం వినాయకుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ వల్ల కొంచెం ఆటంకం కలిగినా, మ‌ట్టి వినాయ‌కుల పంపిణీ మాత్రం ఆగలేదని తెలిపారు. అదే స్ఫూర్తి ని కొనసాగిస్తూ ప్రతీ సంవత్సరం పంపిణీ చేస్తూ, పర్యావరణం రక్షణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని శ్రీనివాస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కుచిబోట్ల కృష్ణ, కొండా సైదులు, రాజీవ్ ప్రతాప్, అప్పలనాయుడు, రజినీకాంత్, ధర్మవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments