Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ తేల్చేందుకు కాస్త ఆగాలన్న సజ్జల

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (14:10 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎపి సిఎం అత్యంత సన్నిహితుడిగా సజ్జల ఉన్నారు. దీంతో సజ్జల ప్రభుత్వంపై ఎక్కడ వ్యతిరేకత వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు.. తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

 
అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. తిరుపతి పర్యటనలో వరద బాధితులను పరామర్సించేందుకు తిరుపతికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.

 
వారం రోజుల్లోగానే పిఆర్సి పూర్తిచేస్తానన్నారు. అయితే వారం ఎప్పుడో అయిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యమ బాట పట్టారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన సజ్జల పీఆర్సీకి కాస్త సమయం పడుతుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందిపెట్టేవిగా వున్నాయంటున్నారు. మరి సీఎం జగన్ పీఆర్సీపై నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తారేమో చూడాలి.
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments