Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ తేల్చేందుకు కాస్త ఆగాలన్న సజ్జల

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (14:10 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎపి సిఎం అత్యంత సన్నిహితుడిగా సజ్జల ఉన్నారు. దీంతో సజ్జల ప్రభుత్వంపై ఎక్కడ వ్యతిరేకత వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు.. తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

 
అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. తిరుపతి పర్యటనలో వరద బాధితులను పరామర్సించేందుకు తిరుపతికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు.

 
వారం రోజుల్లోగానే పిఆర్సి పూర్తిచేస్తానన్నారు. అయితే వారం ఎప్పుడో అయిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యమ బాట పట్టారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన సజ్జల పీఆర్సీకి కాస్త సమయం పడుతుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందిపెట్టేవిగా వున్నాయంటున్నారు. మరి సీఎం జగన్ పీఆర్సీపై నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తారేమో చూడాలి.
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments