Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికను ఆ రొంపి దింపి..?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (13:43 IST)
గుంటూరు జిల్లాలో బాలికపై దారుణం చోటుచేసుకుంది. 13ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడులో భార్య, 13 ఏళ్ల కూతురికి 7 నెలల కిందట కరోనా సోకింది. 
 
వారిని బాలిక తండ్రి జీజీహెచ్‌లో చేర్చించగా.. భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. అదే సమయంలో బాలికకు తండ్రి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ.. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది.
 
బాలికకు నాటు వైద్యం చేస్తే.. కరనా తగ్గిపోతుందని నమ్మించి.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడికి గురి చేసింది. ఇష్టం లేదని చెప్పినా.. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉంచుకుని ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. నెల్లూరు, విజయవాడ, ఒంగోలుకు తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది.
 
కాగా కొన్ని రోజుల కింద బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను నిర్వహకురాలు విజయవాడలో వదిలేసిందని, ఆ తర్వాత బాలిక తన ఇంటికి చేరిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments