Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఓటుకు వెయ్యి, రెండు, ఐదు వేలు ఇవ్వడం విన్నాం. కానీ ఒక ఓటుకు ఏకంగా రూ.40 వేలు ఇస్తున్నారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే. అదెక్కడ అంటారా?.. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం రండీ...
 
ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువ కావడంతో.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు.

ఎన్నికల వేళ.. ఆ గ్రామంలోని ఓటర్లకు పండగనే చెప్పాలి. గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు.. రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు.

ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి పోటీలో తలపడుతోన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో కేవలం 110 మంది ఓటర్లే ఉండగా, వీరిద్దరూ చెరొక రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments