Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:20 IST)
కోవిడ్‌ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్ధలు 1,33,34,844 రూపాయల విరాళం ఇచ్చారు. 
 
విరాళానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేశారు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు.
 
విరాళాలు అందజేసిన సంస్ధల వివరాలు
కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌- రూ. 1,00,000
భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 5,00,000
ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ- రూ. 14,20,000
వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 10,00,000
ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పివిఎస్‌ఎస్‌ మూర్తి- రూ. 15,00,000
కాళీశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌- రూ. 25,00,000
వీటితో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments