Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌మాదం జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా... రోడ్డుపై ఇదే సీన్ ఇంకా!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (13:16 IST)
ఇటీవల చట్టానికి సోమరితనం బద్ధకం ఎక్కువ అయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా మోరంపూడి జంక్షన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఒక వ్యక్తి ఒక లారీ క్రింద వెళ్లిపోయి ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు వచ్చారు... జరగాల్సిన తంతునంతా నిర్వహించారు.


అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా, సంఘటన ప్రాంతం నుంచి లారీని గాని, లారీ  కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించకుండా ఘటనా ప్రాంతంలోనే లే ఉంచి వేశారు. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే మోరంపూడి జంక్షన్ లో ఇది వాహనదారుల‌కు ఇబ్బందిగా మారింది. ఘటనకు సంకేతమైన వాహనాలను ఘటనా ప్రాంతం నుంచి తొలగించకుండా అక్కడే వదిలివేయడం పై అనేకమంది వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, ఘటనా ప్రాంతం నుంచి లారీను, లారీ కింద ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments