Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బారాబంకిలో ఢీకొన్న బస్సు - ట్రక్కు : 9 మంది మృతి

బారాబంకిలో ఢీకొన్న బస్సు - ట్రక్కు : 9 మంది మృతి
, గురువారం, 7 అక్టోబరు 2021 (13:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
గురువారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌కు వెళుతుండగా ఇసుక బస్తాలను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇసుక లారీలతో జర్నలిస్టులను తొక్కించేస్తారా? ఎంఎల్ఎ ద్వారంపూడి వ్యాఖ్యలపై నిరసన