ముగిసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (17:13 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛలనాలతో ఈ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు.
 
అంతకుముందు, ఆయన భౌతికకాయాని అమీర్‌పేటలోని నివాసం నుంచి గాంధీ భవన్‌కు తరలించి, కొద్దిసేపు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అక్కడకు పార్టీలకతీతంగా నేతలు వచ్చిన నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అంజలి ఘటించారు. 
 
అలాగే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడతూ, ఏపీ, తెలంగాణ ప్రజలకు రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నా్రు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినా తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్‌ఆర్‌కు రోశయ్య ఒక రక్షణ కవచంలా ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments