Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (17:13 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛలనాలతో ఈ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు.
 
అంతకుముందు, ఆయన భౌతికకాయాని అమీర్‌పేటలోని నివాసం నుంచి గాంధీ భవన్‌కు తరలించి, కొద్దిసేపు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అక్కడకు పార్టీలకతీతంగా నేతలు వచ్చిన నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అంజలి ఘటించారు. 
 
అలాగే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడతూ, ఏపీ, తెలంగాణ ప్రజలకు రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నా్రు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినా తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్‌ఆర్‌కు రోశయ్య ఒక రక్షణ కవచంలా ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments