Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (16:10 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. పూతలపట్టు - నాయుడుపేట రహదారిపై ఓ కారు దగ్దమైంది. ఈ హైవేలో అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 
 
ఈ మృతులందరినీ విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాపు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబరు కలిగిన కారులో ఈ ప్రయాణికులంతా పర్యటిస్తూ వచ్చారు. 
 
అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే, కారులో నుంచి మంటలు చెలరేగానే అందులోని ప్రయాణికులు ఎందుకు బయటకు రాలేక పోయారు అన్న విషయంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments