Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (16:10 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. పూతలపట్టు - నాయుడుపేట రహదారిపై ఓ కారు దగ్దమైంది. ఈ హైవేలో అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 
 
ఈ మృతులందరినీ విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాపు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబరు కలిగిన కారులో ఈ ప్రయాణికులంతా పర్యటిస్తూ వచ్చారు. 
 
అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే, కారులో నుంచి మంటలు చెలరేగానే అందులోని ప్రయాణికులు ఎందుకు బయటకు రాలేక పోయారు అన్న విషయంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments