Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా హస్తినలో "ఆర్ఆర్ఆర్" దీక్ష

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీరికి మద్దతుగా రివర్స్ పీఆర్సీకి నిరసనగా బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానని తెలిపారు. ఈ దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని చెప్పారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. కానీ, వారికి రివర్స్ పీఆర్సీ రూపంలో మంచి బహుమతి ఇచ్చారని చెప్పారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితోనే ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు రఘురామరాజు మగళవారం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments