Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు - నిఘా వర్గాల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, ఈ నెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దాడులు జరుగొచ్చని హెచ్చరించాయి. 
 
ముఖ్యంగా, ఈ 75వ గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలైన కజికిస్థాన్, కర్గిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడులు ప్రధానంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, కీలకమైన కట్టడాలే లక్ష్యంగా దాడులు జరుగవచ్చని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments