Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు - నిఘా వర్గాల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, ఈ నెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దాడులు జరుగొచ్చని హెచ్చరించాయి. 
 
ముఖ్యంగా, ఈ 75వ గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలైన కజికిస్థాన్, కర్గిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడులు ప్రధానంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, కీలకమైన కట్టడాలే లక్ష్యంగా దాడులు జరుగవచ్చని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments