Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుంది... జాగ్ర‌త్త‌!

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:28 IST)
మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ స‌భ‌లో రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌, అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌పై మాట్లాడ‌టం వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసింది. ఈ సందర్భంలో తాను మాట్లాడ‌తూండ‌గా, తోటి వైసీపీ ఎంపీలు త‌న‌పై అమ‌ర్యాద‌గా ప్ర‌వర్తించార‌ని, బూతులు తిట్టార‌ని ఎంపీ ర‌ఘ‌రామ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి త‌న వాగ్బాణాల‌ను వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎక్కుపెడుతున్నారు. 
 
 
లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్నఎంపీ ర‌ఘురామ చట్ట సభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికారు. ఇక మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని జోస్యం చెప్పారు. తననెవరూ బెదిరించలేరని, తనను బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
 
 
లోకసభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు ఒక అసభ్యక ప‌దం వాడార‌ని, సీఎం జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే చ‌ట్టసభల్లో ఆ అసభ్య పదజాలాన్ని వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నట్లుందని అన్నారు. దిక్కుమాలిన ఆలోచనల నుంచి జగన్‌ బయటకు రావాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments