Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుంది... జాగ్ర‌త్త‌!

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:28 IST)
మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ స‌భ‌లో రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌, అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌పై మాట్లాడ‌టం వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసింది. ఈ సందర్భంలో తాను మాట్లాడ‌తూండ‌గా, తోటి వైసీపీ ఎంపీలు త‌న‌పై అమ‌ర్యాద‌గా ప్ర‌వర్తించార‌ని, బూతులు తిట్టార‌ని ఎంపీ ర‌ఘ‌రామ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి త‌న వాగ్బాణాల‌ను వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎక్కుపెడుతున్నారు. 
 
 
లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్నఎంపీ ర‌ఘురామ చట్ట సభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికారు. ఇక మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని జోస్యం చెప్పారు. తననెవరూ బెదిరించలేరని, తనను బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
 
 
లోకసభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు ఒక అసభ్యక ప‌దం వాడార‌ని, సీఎం జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే చ‌ట్టసభల్లో ఆ అసభ్య పదజాలాన్ని వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నట్లుందని అన్నారు. దిక్కుమాలిన ఆలోచనల నుంచి జగన్‌ బయటకు రావాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments