Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ ... పరామర్శ

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (10:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. అధికార వైకాపాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరిని అసభ్యంగా మాట్లాడి హేళన చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరుకార్చారు. దీంతో అనేకకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. 
 
అదేసమయంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. బాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. 
 
ఇలాంటి సందర్భాల్లోనే మరింత ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికినట్టు సమాచారం. అందేసమయంలో చంద్రబాబుకు పలువురు జాతీయ నేతలు కూడా అండగా నిలుస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments