Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా డిఐజిగా రాజకుమారి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:37 IST)
విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.రాజకుమారి దిశా డిఐజిగా పదోన్నతి లభించింది. డిజిపి కార్యాలయంలో అడ్మిన్‌ డిఐజి గానూ రాజకుమారికి అదనపు బాధ్యతలను అప్పగించారు.

విజయనగరం జిల్లా ఎస్పీ గా బి.రాజకుమారి ఇటీవలే రెండు ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆమెకు డిఐజి పదోన్నతి లభించింది. అప్పటి నుండి ఆమె పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

విజయనగరం జిల్లా నూతన ఎస్పీ గా ఎం.దీపికా పాటిల్‌ ని అధికారులు నియమించారు. దీపక పాటిల్‌ గతంలో విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌ డివిజన్‌ అడిషనల్‌ ఎస్పీ గా సేవలందించారు.

జిల్లాలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె అమరావతి డిజిపి కార్యాలయంలో దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments