Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా డిఐజిగా రాజకుమారి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:37 IST)
విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.రాజకుమారి దిశా డిఐజిగా పదోన్నతి లభించింది. డిజిపి కార్యాలయంలో అడ్మిన్‌ డిఐజి గానూ రాజకుమారికి అదనపు బాధ్యతలను అప్పగించారు.

విజయనగరం జిల్లా ఎస్పీ గా బి.రాజకుమారి ఇటీవలే రెండు ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆమెకు డిఐజి పదోన్నతి లభించింది. అప్పటి నుండి ఆమె పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

విజయనగరం జిల్లా నూతన ఎస్పీ గా ఎం.దీపికా పాటిల్‌ ని అధికారులు నియమించారు. దీపక పాటిల్‌ గతంలో విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌ డివిజన్‌ అడిషనల్‌ ఎస్పీ గా సేవలందించారు.

జిల్లాలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె అమరావతి డిజిపి కార్యాలయంలో దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments