Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజీపీతో పొత్తు లేదు: ఉద్దవ్ ఠాక్రే

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:33 IST)
శివసేన, బీజీపీలు త్వరలో జతకడతాయన్న వార్తలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన- బీజేపీల మధ్య ఇటీవలికాలంలో స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.

మరోవైపు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ నిరాధార వార్తలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ రెండు రోజుల సమావేశాల అనంతరం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో చేసిన హంగామా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదన్నారు.

కాగా సభాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌పై అనుచితంగా ప్రవర్తించినందున 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments