Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజీపీతో పొత్తు లేదు: ఉద్దవ్ ఠాక్రే

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:33 IST)
శివసేన, బీజీపీలు త్వరలో జతకడతాయన్న వార్తలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన- బీజేపీల మధ్య ఇటీవలికాలంలో స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.

మరోవైపు మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ నిరాధార వార్తలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ రెండు రోజుల సమావేశాల అనంతరం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో చేసిన హంగామా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదన్నారు.

కాగా సభాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌పై అనుచితంగా ప్రవర్తించినందున 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments